సంగారెడ్డి | సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్, ఆర్టీపీసీఆర్ సెంటర్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
దుబ్బాక | దుబ్బాక నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల భూసేకరణపై సిద్దిపేట కలెక్టరేట్లో మంత్రి హరీష్ రావు
మల్బరీ| వ్యవసాయ రంగంలో రైతులు నూతన పద్ధతులను అవలంభించాలని, దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం, హార్టికల్చర్ అధికారుల ప్రోత్సాహంతో జిల్లాలో మ�
మంత్రి హరీశ్ రావు | అక్కన్నపేట నుంచి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను యుద్ధప్రాతిపదికన రాబోయే నాలుగైదు నెలల్లో పూర్తి చేసి రైలు కూత పెట్టేలా చూడాలని మంత్రి హరీశ్ రావు రైల్వే అధికారులకు సూచ
పామాయిల్| కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలోని భూ ఉపరితల సాగునీటి పరిమితి పెరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తలదన్నేలా తెలంగాణలో ధాన్యం పండిందని చెప్పారు.
సిద్ధిపేట: వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఢిల్లీ సర్కారు అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, రాష్ట�
హరీశ్ రావు| రాష్ట్ర ఆర్థిక మంత్రి, ట్రబుల్ షూటర్ హరీశ్ రావు పుట్టినరోజు సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పది కాలాల పాటు ప్రజా సేవలో కొనసాగాలని, భగవంతుడు ఆయనకు శక్త�
హైదరాబాద్ : జూన్ 3వ తేదీ. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పుట్టినరోజు. 49వ వసంతంలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి హరీశ్ ట్విట్టర్ ద్వారా మిత్రులు, అభిమానులకు ఓ విజ్
కల్పతరువు| అమరుల త్యాగాలు, ప్రజా పోరాటాలు ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ కోసం పదవులతోపాటు కేసీఆర్ తన ప్రాణాలను కూడా పణంగా పెట్టారని చెప్పా
కొనుగోళ్లను వేగవంతం చేయాలి | జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లో కలెక్టర్తోపాటు ఉన్నతాధికారులతో