కొండగట్టు దివ్యక్షేత్రానికి హరిత సొబగులు అద్దడమే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ స్పష్టం చేశ�
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఆ గురుకులాల్లో ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించనున్నది.
తెలంగాణ ఏర్పాటుతోనే నగరాభివృద్ధికి వందల కోట్ల నిధులు వచ్చాయని, దీంతో నగరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
కరీంనగర్ మరో దివ్య క్షేత్రానికి వేదిక కాబోతున్నది. నగరం నడిబొడ్డున కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలేశుడి ఆలయానికి నేడే అంకురార్పణ జరగబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పద్మనగర్లో కేటాయించిన పదెకరాల స్థలంలో ట�