మెదక్ కలెక్టర్| మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విచారణ చేపట్టారు. అచ్చంపేటలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భూ కబ్జా| మంత్రి ఈటల రాజేందర్ తమ భూములను కబ్జా చేశారన్న రైతుల ఫిర్యాదుపై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. శనివారం ఉదయం మాసాయిపేట మండలం అచ్చంపేటకు చేరుకున్న అధి�
ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్సకోసం అధిక ధరలు వసూలు చేయరాదని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే చికిత్సఅందించాలని రాష్ర్ట వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
తెలంగాణ అవసరాలకు సరిపడా ఆక్సిజన్ ప్రైవేటు దవాఖానలు జీవోలు పాటించాలి ప్రభుత్వం సూచన మేరకే చార్జి చేయాలి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కొవిడ్ చికిత్స పేరుత�
కరోనా టెస్టింగ్ కిట్లు | మెట్పల్లి, కోరుట్ల ప్రభుత్వ దవాఖానల్లో మరిన్ని కరోనా టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది. ఈ రెండు దవాఖానల్లో రేపటి నుంచి 7,500 కిట్లు అందుబాటులో ఉండనున్నాయి.
ఆరోగ్య రంగంలో అగ్రగామిగా | సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మొదటి వేవ్కు.. రెండో వేవ్కు తేడా | కరోనా మొదటి వేవ్కు.. రెండో వేవ్కు చాలా తేడా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మొదటి వేవ్లో 20 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారని, రెండో వేవ్లో 95 శాత
దవాఖానలను పరిశీలించిన మంత్రి | తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నగరంలో పలు కొవిడ్ దవాఖానలను సందర్శించారు. గచ్చిబౌలిలోని టిమ్స్, సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ దవాఖాన, కింగ్కోఠి దవ
శ్రీనగర్కాలనీ, ఏప్రిల్ 11: మెరుగైన వైద్యసేవలను అందించడంతోనే ప్రజాదరణ పొందుతారని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబరు-3లో ఆదివారం సుధా ఫెర్టిలిటీ కే
అమీర్పేట్, ఏప్రిల్ 2: దీర్ఘకాలంగా క్రైస్తవులు ఎదుర్కొంటున్న శ్మశానవాటిక అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. స్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని