BRS | జనగామ జిల్లాలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు కత్తుల సోమిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు యువ నాయకులు కత్తుల ప్రదీప్ రెడ్డి
తొర్రూరు ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఆయిల్పాం సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మండలంలోని గోపాలగిరి గ్రామం వద్ద ఆయిల్పాం పరిశ్రమకు ఈ నెల 14న శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్
సురక్షా దినోత్సవాన్ని అంతటా ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం పోలీసు శాఖ సమర్థవంతమైన సేవల గురించి ప్రజలకు తెలిసేలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా అవగాహన ర్యాలీల
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో తెలంగాణలోని ఆలయాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూ.6 వేల కోట్లను కేటాయించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో చరిత్రలో నిలిచేలా వరంగల్ నగరం అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత రియల్ ఎస్టేట్ రంగం అద్భుతమైన ప�
హైదరాబాద్ : రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం – సంస్కరణలలో భాగంగా ఏర్పాటైన నూతన గ్రామ పంచాయతీలన్నింటికీ, సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ, కేటాయించిన నిధులతో వారి ఆదేశాల మేరకు త్వరలోనే క�