కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తున్న ‘వాల్మీకి కార్పొరేషన్ స్కామ్'లో ఈడీ అధికారులు మాజీ మంత్రి బీ నాగేంద్ర బంధువులు, అనుచరుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు.
Karnataka Minister resigns | ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, మంత్రి పేర్లను సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. దీంతో అక్రమ నగదు బదిలీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాట�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో తాజాగా రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్లో రూ.87 కోట్ల స్కామ్ వెలుగుచూసింది. కార్పొరేషన్కు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలు కొన్ని సాఫ్ట్వే�