సొంతగడ్డపై జరిగిన ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్.. అదిరిపోయే ఆటతీరుతో విజేతగా నిలిచింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో శనివారం టీమ్ఇండియా 4-3తో మలేషి�
న్యాయం కోసం అయిదు నెలలుగా రెజ్లర్లు చేస్తున్న పోరాటంపై కేంద్రం వ్యవహార శైలి కమలం పార్టీలో కలవరానికి, కుస్తీకి కారణమైంది. రెజ్లర్లు చేస్తున్న పోరాటం న్యాయమైనదేనని, కేంద్రం త్వరితగతిన ఈ విషయంలో చర్యలు తీ�
అంతర్జాతీయ యవనికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన మన మల్లయోధులు.. సొంతగూట్లో సమస్యలతో సతమతమవుతున్నారు! దేశ విదేశాల రెజ్లర్లను ఎత్తి కుదేసిన మన భీమసేనులు.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నడిరోడ్�