ఎస్సీ గురుకుల సొసైటీలో 317 జీవో అమలు సందర్భంగా జరిగిన లోపాలను సవరిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చినట్టు టిగారియా యూనియన్ నేతలు వెల్లడించారు.
రాష్ర్టానికి రావల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రులను మంత్రి సీతక్క కోరారు. గురువారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర
రాష్టంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో నూతన కామన్ డైట్ను తప్పక పాటించాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు.