నడిగడ్డకు చెందిన అధికార పార్టీ నేత అనుచరులు, కాంట్రాక్టర్ మధ్య ఇసుక కమీషన్ల పంచాయితీ ఇంకా తెగలేదు.. దీంతో రాజోళి మండలం తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక సరఫరా కొనసాగడం లేదు.. గత 20 రోజులుగా నుంచి ఇసుక సరఫరా లేకపోడ�
కుటుంబ డిజిటల్ కార్డుల జారీ దేశంలోకెల్లా తెలంగాణలోనే మొదటిసారిగా జరుగుతోందని మైనింగ్ శాఖ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ పేర్కొన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో తప్ప మ�
పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారిన గనుల తవ్వకాల అనుమతులు ఇకపై మరింత కఠినతరం కానున్నది. ఇప్పటి వరకు పెద్దతరహా గనులకు మాత్రమే పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని ఉన్న నిబంధనను చిన్నతరహా ఖనిజాలకూ సంబంధిత నిబ�