కార్మికులకు కనీస వేతన విధానాన్ని అమలు చేయకుండా యాజమాన్యాలు శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ష�
రాష్ట్రంలో కనీస వేతనాలకు సంబంధించి గెజిట్ను ప్రచురించాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ వ్యవహారంపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జ�
కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు సీఎం ఇలాకా అయిన కొడంగల్ నియోజకవర్గంలో సమ్మెకు దిగారు. కొడంగల్ శివారులోని మిషన్ భగీరథ పథకం సంప్హౌస్ వద్ద కార్మికులు నిరవధిక సమ్మెన�
Sonia Gandhi: గ్రామీణ ఉపాధి హామీ పథకం మన్రేగా కింద ఇచ్చే కనీస వేతనాన్ని పెంచాలని, పని దినాల సంఖ్యను కూడా పెంచాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. రాజ్యసభ జీరో అవర్లో ఈ అంశంపై ఆమె ప్రస్తావించారు.
కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాల్సిందేనని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వారు విధులు బహిష్కరించి, జీపీ, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు.
అసంఘటిత రంగంలో పనిచేసే వారిలో ఇంటి పనిచేసే కార్మికులు కూడా ఒక భాగం. ఉన్నత, మధ్యతరగతి కుటుంబాల్లో చంటిపిల్లల సంరక్షణ, ఇల్లు శుభ్రం చేయడం, వంట పనులు చేస్తూ ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారు. సెలవులు, హక్కుల�
న్యూఢిల్లీ: ఏడవ వేతన సంఘం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫిట్మెంట్ విషయంలో రేపు క్లారిటీ వచ్చే ఛాన్సు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఫిట్మెంట్పై బుధవారం జరిగే క్యాబ�
ఫలించిన తెలంగాణ గల్ఫ్ జాక్ పోరాటం సర్క్యులర్ల రద్దుకు అంగీకరించిన కేంద్రం వలస కార్మికుల్లో వెల్లివిరుస్తున్న సంతోషం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): గల్�
ఢిల్లీ ,జూన్ 3: దేశంలో కనీస వేతనాలు, జాతీయ ప్రామాణిక వేతనాలను నిర్ణయించేందుకు సాంకేతిక సమాచారం, సిఫార్సులను అందించడానికి నిపుణుల బృందాన్ని నియమిస్తూ కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ఉత్తర్వు జార�