ASHA Workers Protest | కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు ఆశావర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు.
కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయా