కరీంనగర్ రాంనగర్లోని ఓ రైస్ మిల్లు నుంచి ధాన్యం తరలింపు వ్యవహారం వివాదాస్పదమవుతున్నది. ఒక మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని అనుమతి లేకుండానే మరో మిల్లుకు తరలించడం పెద్ద దుమారమే రేపింది.
ఆరంభంలో మన బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కనీసం పోటీనివ్వలేక పోయిన సఫారీ టీమ్ ఆఖర్లో సత్తాచాటింది. పిడుగుల్లాంటి షాట్లతో మిల్లర్ భయపెట్టినా.. వరుసగా రెండో మ్యాచ్లో విజయంతో రోహిత్ సేన సిరీస్ పట�
ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఓటమి బరిలోకి దిగిన తొలి సీజన్లో గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపింది. నిలకడైన ఆటతీరుతో ప్లే ఆఫ్స్కు చేరిన హార్దిక్ సేన.. తొలి క్వాలిఫయర్లో రాజస్థాన