యూపీలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పాల ట్యాంకర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడి మరణించినా.. అతని పరిస్థితి పట్టించుకోకుండా చుట్టుపక్కల వారు ఆ ట్యాంకర్లోని పాలకోసం ఎగబడ్డ అమానవీ�
Road accident | పాల ట్యాంకర్ అదుపుతప్పి జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. సిక్కిం రాష్ట్రం గ్యాంగ్టక్ జిల్లాలోని రాణిపూల్ మేళా మైదానంలో శనివారం రాత్రి ఈ �
దుక్కి దున్ని నారు వేసేందుకు సిద్ధం చేసిన పొలం కాస్త పాలతో నిండిపోయింది. అటుగా వెళ్తున్న పాల ట్యాంకర్ అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో పొలం ఇలా నీటికి బదులు తెల్లని పాలతో కనిపించింది
హైదరాబాద్కు పాలను తీసుకొని వెళుతున్న ట్యాంకర్ను హైదరాబాదు, శ్రీశైలం రహదారిపై టిప్పర్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ట్యాంకర్ బోల్తా కొట్టింది. దీంతో ట్యాకర్లో ఉన్న లీక్ అయ్యాయి.