కందుకూరు : హైదరాబాద్కు పాలను తీసుకొని వెళుతున్న ట్యాంకర్ను హైదరాబాదు, శ్రీశైలం రహదారిపై టిప్పర్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ట్యాంకర్ బోల్తా కొట్టింది. దీంతో ట్యాకర్లో ఉన్న లీక్ అయ్యాయి. ఇది గమనించిన జనం బాటిల్లు తీసుకొని పాలకోసం పరుగు పెట్టారు. ట్యాంకర్కు ఎగబడిన జనం లీకవుతున్న పాలను పోటీ పడి మరి తీసుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది.