గుజరాత్కు చెందిన పాల కంపెనీ అమూల్ (Amul Milk) మరోసారి ధరలు పెంచింది. అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 మేర ధరలు పెంచినట్లు ‘అమూల్’ బ్రాండ్తో డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కె�
Adhir Ranjan Chowdhury | దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ అయిన అమూల్ డెయిరీ (గుజరాత్) లీటర్ పాల ధర రూ.3 చొప్పున పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. పాల ధరలు పెంచుతూ పోతే భారం పడేది దేశంలోని సామాన్య ప్ర
పాల ధరలు మరింత భారం కానున్నాయి. పాల ధరను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతూ అమూల్, మదర్ డెయిరీ నిర్ణయం తీసుకున్నాయి. గోల్డ్, తాజా, శక్తి బ్రాండ్ల పాల ధరను లీటర్కు రూ.2 చొప్పున పెంచుతున్నట్టు అమూల్ బ్రాండ్ పేర
అహ్మదాబాద్: అముల్ సంస్థ పాలపై రేటును పెంచింది. లీటరు పాలపై రెండు రూపాయలు పెంచినట్లు పేర్కొన్నది. మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. చివరిసారి జూలై 2021లో అముల్ సంస్థ పాల ధర
న్యూఢిల్లీ: అముల్ బాటలో మదర డెయిరీ అడుగులు వేసింది. లీటరు పాలపై రూ.2 పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్, ఇతర నగరాల్లో ఈ పెంచిన ధరలు ఆదివారం నుంచే అముల�