ఎవరికైనా పట్టరాని సంతోషం కలిగితే ఎగిరి గంతేస్తారు. అస్సాం నివాసి మాణిక్ అలీ మాత్రం పాలతో స్నానం చేశాడు. తాను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛ తనకు లభించిందని సంతోషం వ్యక్తం చేశాడు.
శివన్నగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఎకరానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తానని నమ్మబలికి ఓట్లేయించుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పత్తా లేకుండా పోయాడని మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ర�
ఎంపీపీలకు చెక్ పవర్ కల్పిస్తూ జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ ఎంపీపీ దాసరి అమరావతి శ్యాంమనోహర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎంపీపీలు తదితరులు సీఎం కేసీఆర్, మంత్రి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 33 స్టడీ సర్కిల్ సెంటర్, 4 సివి ల్స్ స్టడీ సర్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయడంపై ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ పొందుతున్న యు�