జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించారు. ఉగ్రవాదులు
భారీగా ఆయుధాలు స్వాధీనం | జమ్ముకశ్మీర్లోని గండెర్బల్ జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని పోలీసులు ఛేదించారు. నారంగ్ అటవీ ప్రాంతంలో భారత భద్రతా దళాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు బుధవారం ఉదయం సంయుక్త ఆపర�
జెరూసలేం, మే 10: గాజాలోని హమాస్ మిలిటెంట్లు సోమవారం జెరూసలేం వైపు రాకెట్లను పేల్చారు. కొన్ని వారాలుగా జెరూసలేంలో ఇజ్రాయెల్ పోలీసులకు పాలస్తీనా నిరసనకారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా చారిత్రక �
మాస్కో: సిరియాలోని ఉగ్రవాద శిక్షణ క్యాంపుపై రష్యా యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఆ దాడిలో సుమారు 200 మంది మిలిటెంట్లు మృతిచెందినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఈ దాడిలో 24 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మరో అ�