ప్రజలు తమ హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న మహేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో సీపీఐ పట్టణ 11వ మహాసభ
Wanted To Be A Militant | ఆర్మీ అధికారి చిత్రహింసల తర్వాత తాను ఉగ్రవాదిగా మారాలనుకున్నానని జమ్ముకశ్మీర్లో అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఒక సీనియర్ అధికారి చర్య వల్ల వ్యవస్థపై తనక�
భారతదేశంలో మణిపూర్ విలీనాన్ని వేర్వేరు మిలిటెంట్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 1949 అక్టోబరు 15న జరిగిన విలీనాన్ని నిరసిస్తూ ఆదివారం ఈ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహించాయి. దీంతో సాధార�
నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు ప్రయత్నాలను విరమించుకోకుంటే మిలిటెంట్ పోరాటాలు తప్పవని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.