గ్లోబల్ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో పాతికేళ్ల నుంచి పాకిస్థానీలకు అందుతున్న సేవలు నిలిచిపోతాయి.
ఐఫోన్ తయారీదారు యాపిల్ కంపెనీకి 2024 ప్రారంభంలోనే చేదు వార్త ఎదురైంది. డిమాండ్పరమైన ఇబ్బందులు పెరుగుతుండటంతో మైక్రోసాఫ్ట్ కంపెనీ కన్నా వెనుకబడింది. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ న�
‘వర్డ్ప్యాడ్'కు ముగింపు పలకబోతున్నట్టు మైక్రోసాఫ్ట్ తాజాగా వెల్లడించింది. విండోస్ 95తో పరిచయమైన ‘వర్డ్ప్యాడ్' గత 30 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆదరణ చూరగొన్నది. డాక్యుమెంట్ రైటింగ్లో దీన�
ఐటీ కంపెనీలు రావాలంటే రోడ్లు, కరెంటు ఉండాలె. ఆయా కంపెనీల్లో పనిచేసేందుకు అర్హతలున్న, నైపుణ్యం ఉన్న యువత కావాలె. అన్నింటికీ మించి ప్రభుత్వ సహకారం కావాలె. దూరదృష్టి, దార్శనికత ఉన్న నాయకుడో, పాలకుడో ఆ రాష్ర్�