నిర్మల్ జిల్లాలో మైక్రో ఫైనాన్స్ల లొల్లి మొదలైంది. రెండేళ్ల క్రితం వరకు పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలను సాగించి వివాదాల్లో కూరుకుపోయిన ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు అప్పటి నుంచి కనుమరుగయ్యాయి. అప్పట్లో ప�
డెరివేటివ్స్, మైక్రోఫైనాన్స్, బ్యాలన్స్ షీట్ మోసంలో సంస్థకు చెందిన పలువురు ఉద్యోగుల ప్రమేయమే ఉందని ఇండస్ఇండ్ బ్యాంక్ బోర్డు అనుమానిస్తున్నది. ఈ క్రమంలోనే మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ఏజెన్సీలక�
గ్రామాల్లో మళ్లీ మైక్రో ఫైనాన్స్ (సూక్ష్మ వడ్డీ వ్యాపారం) పడగవిప్పుతున్నది. పదేళ్ల క్రితం పేద కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన సంస్థలు తమ కార్యకలాపాలు తాజాగా మొదలుపెట్టాయి. పేద ప్రజల అవసరాలే ఆసరాగా అధిక వ
దేశంలో అతిపెద్ద మైక్రోఫైనాన్స్ సంస్థల్లో ఒకటైన ముత్తూట్ మైక్రోఫిన్..తెలంగాణలోకి అడుగుపెట్టింది. తొలి విడుత ఈ నెలలోనే నాలుగు శాఖలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది.
ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రుణాల పేరుతో రూ 109 కోట్లు కొల్లగొట్టిన మైక్రోఫైనాన్స్ కంపెనీ ఎండీని ఒడిషాలోని సుందర్ఘఢ్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు.