అంగట్లో అరువు నెత్తిమీద బరువు చందంగా మారిన హైదరాబాద్ మెట్రో భారాన్ని మోయలేక నగరవాసులపై ధరల బాంబులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతున్నది. మెట్రో నిర్వహణ నుంచి ఎల్అండ్టీని తప్పించి కొనుగోలు చేసిన మ
మెట్రో టికెట్ ధరల పెంపు ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారుతోంది. నిత్యం దూర ప్రాంతాల మధ్య రాకపోకలు చేసేవారిపై ఏకంగా రూ. 15 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అయితే ధరల పెంపుపై ఇప్పటికే ప్రయాణికులు తీవ్ర అసహనం �
ఇకపై హైదరాబాద్ మెట్రో ప్రయాణం భారం కానున్నది. టికెట్ ధరలు పెంచడానికి ఎల్అండ్టీ సిద్ధమైంది. ఇప్పటికే టికెట్ కనిష్ఠ ధర రూ.10 గరిష్ఠ ధర రూ.60 ఉండగా అదనంగా ధరలు పెంచడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. టికెట్ �