ఉత్కంఠ పోరులో శ్రీధరన్ పరాజయం కేరళలో బీజేపీ ఆశలపై నీళ్లు ఉన్న ఒక్క సీటునూ కోల్పోయిన కాషాయపార్టీ తిరువనంతపురం: బీజేపీ.. భారీ అంచనాలతో బరిలోకి దింపిన మెట్రోమ్యాన్, 88 ఏండ్ల టెక్నాలజీ నిపుణుడు ఈ శ్రీధరన్ �
తిరువనంతపురం: కేరళలో బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన మెట్రో మ్యాన్ శ్రీధరన్ ఓడిపోయారు. పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కౌంటింగ్ ఆరంభంలో సుమారు నాలుగు వేలకుపైగా ఓట్లతో లీడ్�
పాలక్కడ్ బరిలో శ్రీధరన్ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ గట్టి పోటీ పాలక్కడ్, మార్చి 5: దాదాపు తొమ్మిది పదుల వయస్సున్న అభ్యర్థి ఓ వైపు.. హ్యాట్రిక్ విజయం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థి మరోవైపు, ఎన్నికల్లో మొదటిసారి �
తిరువనంతపురం : కేరళలో బీజేపీకి మెజారిటీ సీట్లు గెలిచేందుకు అవకాశాలున్నాయని, అది సంపూర్ణ మెజారిటీ కావొచ్చు.. కింగ్ మేకర్గా నిలవొచ్చని ఆ పార్టీ నేత, మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేర్కొన్నారు. పాలక్కాడ్లోని
న్యూఢిల్లీ: కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకుగాను తమ పార్టీ 115 స్థానాల నుంచి బరిలో దిగనున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ తెలిపారు. మిగిలిన 25 అసెంబ్లీ స్థానాలను నాలుగు మిత్ర
మలప్పురం: కేరళకు చెందిన టెక్నోక్రాట్, మెట్రోమ్యాన్ శ్రీధరన్ అధికారికంగా బీజేపీలో చేరారు. గత రాత్రి కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన బీజేపీ తీర్ధం ప�