నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు సాగడానికి అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద
రాబో యే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు, ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాత్రి నిర్మల్, నిజామాబ�
రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నది. ఛత్తీస్గఢ్లోని మధ్య భాగాల నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నది. ఈ ప్రభావంతో ర
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం నుంచి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని, ఏప్రిల్ 3 వరకు తేలికపాట�