భారత ఎన్నికలపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలకు మెటా ఇండియా బుధవారం భారత్కు క్షమాపణ చెప్పింది. 2024లో జరిగిన ఎన్నికలలో భారత్లోని అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయిందంటూ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ�
ప్రేమను ప్రదర్శించేందుకు మాటలే అక్కర్లేదు.. చేతల ద్వారానూ దానిని బయటపెట్టొచ్చు. సరిగ్గా అదే చేశారు ఫేస్బుక్ బాస్, మెటా బిలియనీర్ మార్క్ జుకర్బర్గ్. భార్య ప్రిస్కిల్లా చాన్ విగ్రహాన్ని చెక్కించ�
మెటా సీఈవో జుకర్బర్గ్ మంగళవారం ఒక్క గంటలో 3 బిలియన్ల డాలర్లు (సుమారు రూ.25 వేల కోట్లు) నష్టపోయారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వీసులు మంగళవారం గంట పాటు పనిచేయలేదు. సాంకేతిక లోపం వల్ల సమస్య ఉత్పన్నమైంది