కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల నాడు విద్యార్థులతో కలకలలాడేది. కానీ ఇప్పుడు విద్యార్థులు లేకపోవడంతో వెలవెలబోతోంది.
కాకతీయ విశ్వవిద్యాలయంలో మెస్లను మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్యూలర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట వంటసామగ్రితో �
Kakatiya University | మెస్లను(Mess) మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్క్యులర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం (Students Concern) ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేపట్టారు.