న్యూఢిల్లీ: బ్రిటీష్కాలం నుంచి వస్తున్న కంటోన్మెంట్లకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలుకనుంది. వీటిని ఆయా రాష్ట్రాల మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు యోచిస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన ములుగు ప్రాంతం గడిచిన నాలుగేళ్లలో ఎవరూ ఊహించిన రీతిలో అభివృద్ధి చెందింది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ములుగును సీఎం కేసీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో
మహానగర పాలక సంస్థలో విలీనమైన గ్రామాలు శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పక్కా
బీసీ ఏ గ్రూప్లో ముదిరాజ్లతోపాటు, ఏ ఇతర కులాన్నీ చేర్చొద్దని తెలంగాణ బీసీ కులాల ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావును కలిసి విన్నవించి�
తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఈ ఐదు గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మ
పాట్నా: రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా తొమ్మిదేండ్ల అనంతరం తిరిగి బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెంతకే చేరారు. తన పార్టీని అధికార జేడీయూలో విలీనం చేశారు. ఆ వెంటనే క