సీఎం రేవంత్రెడ్డి ఏడాది పాలనలో సకల ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా జిల్లావ్యాప్తంగా క�
ఏడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, తమను పీఆర్సీలో భాగం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సీడీఎంఏ ప్రధాన కార్యాలయం ఎదుట పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) ఆధ్వర్యంల�
పట్టణ పేదరిక నిర్మూలన పథకం(మెప్మా) ఉద్యోగులు ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. 9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, సర్కారు బిల్లులు చెల్లించడం లేదని, పైరవీలు చేసుకున్నవాళ్లకే నిధులు విడుదల చేస్తున్నదని మం
ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు కూడా అధికంగా నిధులు ఇచ్చే విధానం బీఆర్ఎస్ సర్కారుది అని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సం స్థ (మెప్మా) ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయ