ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు దగ్గరపడుతున్నా బడీడు పిల్లలు చాలా మంది బడి భయటే ఉంటున్నారు. ఉపాద్యాయులు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేసినా బడిభయట పిల్లలు తిరగడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా�
Summer camp | విద్యార్థులు వేసవి శిక్షణలో యోగా, ధ్యానం తదితర వాటిని నేర్చుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగి మంచి చదువులు చదివితేనే ముందుకు వెళ్తారని రామాయంపేట మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ పేర్కొన్నారు.