విద్యార్థులు చదువుపై దృష్టి సారించి పది పరీక్షల్లో 100% ఉత్తీర్ణత కావాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.
Retirement | ప్రభుత్వ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహించి విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించిన సత్యనారాయణ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని రాయపోల్ మండల వ�