కథాబలమున్న మంచి సస్పెన్స్ థ్రిల్లర్ని నిర్మించినందుకు సంతృప్తిగా ఉందని నిర్మాత జయ్ పల్లందాస్ అన్నారు. ఆయన నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్'. రోహిత్, మేఘన రాజ్పుత్ జంటగా నటించారు. �
ఆట సందీప్, మేఘన రాజ్పుత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రేంజ్ రోవర్’. ఈ చిత్రాన్ని ఓఎస్ఆర్ కుమార్ ఇండియన్ పిక్చర్ పతాకంపై ఓఎస్ఆర్ కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అరవింద�