ఓ మున్సిపల్ కమిషనర్ ప్రజా నిధులను గోల్ మాల్ చేశారు. చేయని పనికి చేసినట్టు బిల్లులు పెట్టి రూ.24 లక్షలు మింగేశారు. కొత్తగా వచ్చిన కమిషనర్ రూ.24 లక్షల పనులెక్కడా అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చిం�
MLA Sabitha | మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ను రూ.122 కోట్లతో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మేయర్ దుర్గా �