వరుస వర్షాలకు తోడు సీజనల్ ముంచుకొస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ దవాఖానాల్లో మందుల కొరత వైద్యులను, రోగులను కలవరపెడుతోంది. వాతావరణంలో మార్పులు ఏర్పడటంతో సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో �
సింగరేణి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో విస్తరించింది. 24 భూగర్భ గనులు, 18 ఉపరితల గనులు మొత్తంగా 42 గనులను కలిగి ఉంది. దాదాపుగా 40
పెద్దపల్లి జిల్లా ప్రధాన దవాఖానతోపాటు గోదావరిఖని, మంథని దవాఖానల్లో మందుల కొరత ఎక్కువైంది. వైద్యులు కొరత లేదని చెబుతున్నా.. ప్రిస్కిప్షన్లలో సగం గోలీలు బయట మెడికల్ స్టోర్లలో కొనాల్సిన పరిస్థితి ఉన్నది.
ఏడాదిలోనే అంతా మారిపోయింది. నాడు కార్పొరేట్కు దీటుగా సేవలందించిన సర్కారు దవాఖానల్లో నేడు మందుల కొరత వేధిస్తున్నది. దాదాపు 90 రకాల మెడిసిన్ అందుబాటులో ఉందని చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగ�