ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లో విలీనమైంది. ఇప్పటి వరకు ఇది వైద్యా విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న విషయం తెలిసిందే. పోరాడి సాధించుకున్న తెలంగాణ ర
సర్కారు దవాఖానల నిర్వహణలో కీలకపాత్ర పోషించే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందక అవస్థలు పడతున్నారు. నాలుగు నెలలవుతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 17 నుంచి సమ్మె�