వైద్య కళాశాలలో దివ్యాంగుల కోటాలో సీటు కోసం ఒక యువకుడు తన పాదాన్ని నరుక్కున్నాడు. ఈ ఘటన యూపీలోని జాన్పూర్లో చోటుచేసుకుంది. జాన్పూర్కు చెందిన సూరజ్ భాస్కర్ ఎలాగైనా వైద్య కళాశాల్లో సీటు సంపాదించాలన�
సిద్దిపేట మెడికల్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతూ ఆత్మహత్య చేసుకున్న లావణ్య (24) అంత్యక్రియలు సోమవారం ఆమె స్వగ్రామంలో నిర్వహించారు. వైద్య విద్య పూర్తి చేసి ప్రజలకు సేవ చేయాల్సిన యువ వైద్యురాలు అర్ధాంతర�
పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి(26)కి కన్నీటి వీడ్కోలు పలికారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థి ప్రీతి నాలుగు రోజ�