పార్లమెంట్ ఎన్నికల సమర్థ నిర్వహణకు పీవో, ఏపీవోలుగా నియమించిన వారందరికీ సోమ, మంగళవారం ఉదయం, మధ్యాహ్న సమయంలో శిక్షణ ఇచ్చేందుకు 15 కళాశాలలో ఒక్కొక్క కాలేజీలో నాలుగు హాల్లో మొత్తం 60 హాళ్లలో మొత్తం 11,442 మందికి
దేశంలోనే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని స
ధరణిలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ పేరుకే అన్నట్లు ఉన్నది. ఈ డ్రైవ్లో ఇప్పటివరకు కేవలం ఆరు వేల దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు.
పర్యావరణ పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతమై సత్ఫాలితాలు ఇచ్చింది. దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ వచ్చే జూన్లో హరితహారం కార్యక్రమాన్ని ని�