రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులపై అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నదనే దానికి ఈ ఘటనే నిదర్శనం. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా, తెల్లారితే డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉన్నదని మొత్తుకున్నా విన�
ప్రభుత్వ జనరల్ దవాఖాన, కరీంనగర్లోని కార్యాలయంలో 100 చెల్లించి సంబంధిత వైద్యుల నుంచి ఉద్యోగులు మెడికల్ సర్టిఫికెట్లు తీసుకోవాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి సూచించారు. సర్టిఫికెట్ల కో
నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో ప్రైవేట్ దవాఖానలో మెడికల్ అఫీసర్గా పనిచేస్తున్న ఓ నకిలీ వైద్యుడితో పాటు మరో ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎ�