మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఇస్తాం రూ.42 కోట్లకు చేరిన జర్నలిస్ట్ సంక్షేమ నిధి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఏ రాష్ట్రంలో లేనివిధంగా కరోనా బారినపడిన జర్నలిస్టులను మ
ఆర్థికసాయం| కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తక్షణ సాయంగా రూ. 2 లక్షలు ప్రకటించింది. తెలంగాణ యూనియ