తన లైంగిక కోరికను తీర్చుకున్నాక డబ్బులు అడిగిన మహిళను బండరాయితో తలపై బాది..ఆపై పొట్రోల్ పోసి తగులపెట్టి పరారయ్యాడు. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట�
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లో ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో హత్యకు గురైన మహిళ శారద కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హంతకుడు తెలివిగా మృతురాలి చెవి కమ్మలు
దుండిగల్ పీఎస్ పరిధిలోని భౌరంపేటలో బాలికపై జరిగిన అఘాయిత్యంపై పోక్సో చట్టం అమలు చేసి, నిందితుడిని రిమాండ్కు తరలించామని మేడ్చల్ జోన్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఈ కేసును పోలీసులు గోప్యంగా ఉంచ�
గుట్టుచప్పుడు కాకుండా స్టేట్ కార్గో ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాటున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఒకటి బుధవారం పోలీసులకు చిక్కింది. ఒడిశా నుంచి శామీర్పేటలోని ఓఆర్ఆర్ మీదుగా మహారాష్ట్రకు త�