మేడా రం జాతర డ్యూటీలో ఉన్న కొంత మంది పోలీసు అధికారులు, సిబ్బంది భక్తులపై జులుం ప్రదర్శించారు. మేడారం సమ్మక్క,సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి శుక్రవారం లక్షలాదిగా భక్తం జనం తరలిరాగా, గంటల కొద్దీ క్యూ �
మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ సెక్రటరీ అలగు వర్షిణి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.