ఉచితంగా భోజనం పంపిణీకి వారధి ఫౌండేషన్ చేయూత ఇప్పటికే వెయ్యి మందికి భోజన ఏర్పాటుకు నగదు సాయం గజ్వేల్అర్బన్, మే 7: హోం క్వారంటైన్లో ఉన్నవారికి యువత అండగా నిలిచింది. గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెం�
పల్లె ప్రగతితో మారిన గ్రామం రూపురేఖలు మెరుగుపడిన మౌలిక వసతులు రాయికోడ్, మే 7: ప్రభుత్వం పల్లె అభివృద్ధికి అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో విజయవంతమవుతున్నది. మండల పరిధిలోని పీపడ్పల్ల�
మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్ పట్టణాలు, గ్రామాల్లో కొనసాగుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వే ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వైద్యారోగ్యశాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తూప్రాన్ రూరల్, మే 7 : కరోనా వైరస్ కట�
వెల్దుర్తి, మే 6: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట శివారులో జమున హేచరీస్ నిర్మాణాల కోసం మాజీమంత్రి ఈటల ప్రభుత్వ భూమిలో నుంచి వేసిన రోడ్డులో నరికేసిన చెట్లపై అట వీ అధికారులు విచారణ కొనస
సర్కారు దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలికొవిడ్ బాధితులకు ప్రత్యేక చికిత్సలుజహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుజహీరాబాద్, మే 6 : పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని జహీర�
మెదక్ మున్సిపాలిటీతోపాటు ఆయా గ్రామాల్లో బంద్ పాటిస్తున్న ప్రజలు, వ్యాపారులు మెదక్ మున్సిపాలిటీ, మే 5 : జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న లౌక్డౌన్ బుధవారం నాటికి 8వ రోజుకు చేరింది. మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 6 �
నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృతి కోనాపూర్ కుమ్మరికుంటలో విషాద ఘటన శోకసంద్రంలో ఇరు కుటుంబాలు రామాయంపేట, మే 5 : ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయ�
ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలి కలెక్టర్ హరీశ్ మెదక్, మే 5 : జిల్లాలో శరవేగంగా వ్యాపిస్తు న్న కరోనా కట్టడికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహి�
టీకాకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి మెదక్ జిల్లాలో 24 సెంటర్లు ఇప్పటివరకు లక్షా 6 వేల మందికి వ్యాక్సిన్ ఆరోగ్య సేతు, కోవిన్ పోర్టల్లో… మెదక్, మే 4 : కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభు త్వం కీలక మార�
రామాయంపేట, మే 4:మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పా టు చేశామని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. మంగళవారం రామాయంపేట మండలం డీ.ధర్మారం ప�
తూప్రాన్ రూరల్,మే 3 : యాసంగిలో పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర కల్పిస్తుండటంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకపోవడంతో
మెదక్ మున్సిపాలిటీ, మే 4: కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి సూచించారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో హైపోక్లోరైట్ రసాయనం పిచికారీని పర్యవేక్షించ�
మెదక్రూరల్, మే 3: కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ లక్ష్మీ ఆంజనేయులు అన్నారు. సోమవారం తిమ్మనగర్ గ్రామంలో హ్తెపోక్లోరెట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈసందర్భంగా అమ�
అనారోగ్యంతో రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డిగారి ముత్యంరెడ్డి మృతి సీఎం కేసీఆర్తో సాన్నిహిత్యం 1978 నుంచి 80 వరకు రామాయంపేట ఎమ్మెల్యేగా.. సీఎంగా అంజయ్య కోసం ఎమ్మెల్యే పదవి త్యాగం 1981 నుంచి 85 వరకు ఉమ్మడి మ�
సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు సాగు హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు వెల్దుర్తి, మే 3: హల్దీప్రాజెక్టు ఎడమకాల్వతో వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో గొలుసుకట్టు చెరువులోకి గోదావరి జలాలు రానున్నాయని జడ్ప�