రామాయంపేట, మే 14ః ఝాన్సీలింగాపూర్లో లాక్డౌన్ను నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు దుకాణాలకు సర్పంచ్, సిబ్బంది జరిమానా విధించారు. రామాయంపేట మండల పరిధిలోని ఝాన్సీలింగాపూర్లోఅఖిల జువెల్లరి షాపునకు చెందిన మ
నిజాంపేట,మే14: కరోనా నేపథ్యంలో శుక్రవారం మండల వ్యాప్తంగా ముస్లింలు తమ ఇండ్లల్లోనే రంజాన్ పండుగను జరుపుకొన్నారు. ఇంట్లోనే కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రామాయంపేట…రామాయంపే
లాక్డౌన్కు అన్ని వర్గాల నుంచి సహకారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కార్యకలాపాలు స్వచ్ఛందగా బంద్ పాటించిన వ్యాపారులు జహీరాబాద్లో నిర్మానుష్యంగా రోడ్లు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేస�
రెండో రోజూ విజయవంతంగా లాక్డౌన్ స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత మెదక్, మే 13 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలను ఆద�
ఆదర్శంగా నిలుస్తున్న అంగన్వాడీలు కుటుంబ సభ్యుల వివరాల నమోదు ఇంటింటికీ తిరుగుతూ మెడికల్ కిట్ల పంపిణీ జిల్లాలో 1030 మంది అంగన్వాడీలు, 2500 ఆశ వర్కర్లు మెదక్, మే 13 : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్
నేడు ఈద్-ఉల్-ఫితర్ ముగిసిన రంజాన్ ఉపవాసాలు కరోనా నేపథ్యంలో ఇండ్లలోనే ప్రార్థనలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు మెదక్ మున్సిపాలిటీ/ పటాన్చెరు, మే 13 : దేశవ్యాప్తంగా గురువారం నెలవంక చంద్రుడు �
మూసి వేసిన దుకాణాలు నిర్మానుష్యంగా రోడ్లు రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు రామాయంపేట, మే 13 : రెండోరోజూ లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. గురువారం రామాయంపేట మండల కేంద్రంతో పాటు డి.ధర్మారం, కాట్రి
మెదక్ జిల్లాలో సరిపడా ఆక్సిజన్, బెడ్లు మెదక్ జిల్లాలో 260 ఆక్సిజన్ బెడ్లు జిల్లా కేంద్ర దవాఖానలో రెమ్డిసివిర్ మూడు ప్రభుత్వ దవాఖానల్లో 240 సిలిండర్లు మెదక్లో వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ప్�
తూప్రాన్ శివారులో కొనసాగుతున్న వంతెన నిర్మాణం 44 జాతీయ రహదారిపై రూ.32.25కోట్లతో పనులు వంతెనకు ఇరువైపులా రెండు రోడ్డు మార్గాలు నిర్మాణానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చొరవ నగరంలోని ఫ్లైఓవర్ తరహా అ�
మెదక్ జిల్లాలో ‘సకలం’బంద్ ఇండ్లకే పరిమితమైన ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ప్రజాప్రతినిధులు, పోలీసుల విజ్ఞప్తి మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 12: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో
రేగోడ్, మే 12: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఉపసర్పంచ్ కృష్ణ తెలిపారు. సిందోల్ గ్రామంలో బుధవారం ముస్లింలకు రంజాన్ దుస్తులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర�
ఝరాసంగం, మే 11 : కరోనా కట్టిడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ మాజీద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ఝరా సంగ ంతోప
మెదక్ జిల్లాలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ రెండోడోస్ టీకాకు మొదటి ప్రాధాన్యం ఇప్పటి వరకు లక్షా16వేల మందికి టీకా జిల్లా వ్యాప్తంగా 24కేంద్రాలు ఏర్పాటు మెదక్, మే 10 : కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు రక్షణ కల్పిం