ఉమ్మడి జిల్లాలో పక్కాగా లాక్డౌన్ అమలుఎక్కడికక్కడ వాహనాల తనిఖీరోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తాంరామాయంపేట సీఐ నాగార్జున గౌడ్ రామాయంపేట, మే 22 : ఉదయం ఆరు నుంచి పది గంటల వరకే అనుమతి. పది గంటలు దాటితే ఎవ�
షాపుల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకుండా మార్కింగ్ చేయాలినిబంధనలు ఉల్లంఘిస్తే కేసు నమోదుటెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎస్.హరీశ్ మెదక్, మే 22 : జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకో
దేశంలోనే తొలిసారిగా ప్రయోగంహైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మన ఇండ్లలో జరిగే వివాహాది శుభకార్యాలకు ఇకపై మాంసం గురించి, దాని నాణ్యత గురించి చింతించవలసిన పనిలేదు. ప్రభుత్వమే మీఇంటి వద్దకు వాహనంలో మేకలు లే�
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిచేగుంట, మే 21 : రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకూ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. శుక్
బాధిత కుటుంబాల చిన్నారులకు ఆశ్రమం జిల్లా కేంద్రంలో రెండు ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు మెదక్రూరల్మే 21: కరోనావిజృభిస్తున్న నేపథ్యంలో. ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు కొవిడ్ బారిన పడుతున్నారు. కరోనా వచ్
గజ్వేల్అర్బన్/ చేగుంట/మెదక్ అర్బన్, మే 20 : రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్రావు రైతులకు సూచించారు. గురువారం మెదక్
ఆయుష్మాన్ కింద 10 మంది వైద్యులు 20 మంది నర్సులను వెంటనే భర్తీ చేయాలి మెదక్ జిల్లాలో 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు మెదక్ కలెక్టరేట్లో సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మెదక్, మే 20 : మెదక్
‘మల్లన్న’ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం ఆలయ చైర్మన్గా గీస భిక్షపతిని ఎన్నుకున్న ధర్మకర్తలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సూచనల మేరకు క్షేత్రాభివృద్ధి ధర్మకర్తల మండలి చైర్మన్ భిక్షపతి చేర్యాల, మే 20 : కొ
త్వరలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, కాంట్రాక్టర్పై చర్యలు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తూప్రాన్ రూరల్, మే 19: తూప్రాన్ పట్టణంలో జరుగుతు�
పటాన్చెరు, మే 19: పరిశుభ్రమైన నాన్వెజ్ మార్కెట్ను నిర్మిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ 113లో నిర్మాణంలో ఉన్న నాన్వెజ్ మార్కెట్ను ఎమ్మెల
మనోహరాబాద్, మే 18: ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు తీసుకుంటున్నామని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎల
తూప్రాన్ రూరల్, మే 18 : గ్రామాల్లో నిర్మించిన పల్లెప్రకృతి వనాలు ప్రజలకు భవిష్యత్లో దోహదపడుతాయని డీఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. తూప్రాన్ మండలం యావాపూర్లో రూ.5లక్షలతో నిర్మించిన పల్లెప్రకృతి వనాన్ని