జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ మనోహరాబాద్ రైతువేదిక అట్టహాసంగా ప్రారంభం కొనుగోలు కేంద్రాలనుంచి రైతువేదికల్లోకి ధాన్యం తరలింపు మనోహరాబాద్, మే 18 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్ ప�
లాక్డౌన్తో గ్రామాలకు వచ్చేస్తున్న వలస జీవులు పల్లెల్లో మెరుగైన జీవితం.. ఇక్కడే బతుకు మేలంటున్న జనం ఉపాధి చూపుతున్న ఈజీఎస్ పనులు వరికోతలు, నూర్పిళ్లతో కూలీలకు ఉపాధి ఈజీఎస్ అమలులో మెదక్ జిల్లా తృతీయ
మహమ్మారివేళ స్వచ్ఛంద సంస్థల సేవలు కరోనా బాధితులకు ఉచిత భోజనం, మందులు మనోధైర్యం ఇస్తున్న ఏపీఆర్, సంకల్ప్ సంస్థలు సేవే లక్ష్యంగా ముందుకు సీఐ మెదక్ జిల్లా రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్ గతేడాది తన నలుగుర�
నిజాంపేట, మే 17 :ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి అన్నారు. సోమవారం తహసీల్దార్ జైరాములు, మండల ఏవో సతీశ్తో కలిసి నిజాంపేట, నందిగ
మెదక్, మెదక్ మున్సిపాలిటీ, మెదక్ రూరల్, మే 17 : కరోనా సెకండ్ వేవ్ తీవ్రం కావడంతో ప్రభుత్వం కట్టడికి చర్యలు తీసుకున్నది. అందులో భాగంగానే లాక్డౌన్ అమలు చేస్తున్నది. సోమవారం మెదక్ నియోజకవర్గంలోని ఆయా
రామాయంపేట, మే 16 : రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని ఝాన్సీలింగాపూర్, డి.ధర్మారం, రాయిలాపూర్, కోనాపూర్ తదితర గ్రామాల్లో పారిశుధ్య పనులను ఆయా గ్రామాల సర్పంచ్లు జోరుగా కొనసాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో
ఇంటింటి సర్వేతో ప్రజలకు ఎంతో మేలు పాజిటివ్ వచ్చిన వారు అందోళన చెందవద్దు ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ, మే 16: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం పకడ్బందీగ
రామాయంపేట/చేగుంట/నిజాంపేట/మనోహరబాద్, మే 16 : రామాయంపేట, తూప్రాన్, మనోహరబాద్, నార్సింగి, చేగుంట, నిజాంపేట మండలాల్లో ఆదివారం లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. దుకాణాదారులు ఉదయం 6 నుంచి పది గంటల వరకు దుకాణాల�
మెదక్ మున్సిపాలిటీ, మే 16: కరోనా కట్టడిలో భాగం గా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లా కేంద్రంలో ఐదో రోజూ సంపూర్ణంగా కొనసాగింది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యవసరాలను కొనుగోలు చ
చేగుంట, మే 15 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని నార్సింగి ఎంపీపీ చిందం సబిత అన్నారు. మండల పరిధిలోని వల్లూర్ గ్రామానికి చెందిన చాకలి తిరుమలయ్య ఇటీవల అనారోగ్యానికి గురై ఓ దవాఖానలో చికిత్స పొంద�
బోసిపోయిన రోడ్లువాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులురామాయంపేట, తూప్రాన్, చేగుంట, నార్సింగి మండలాల్లో ప్రశాంతంగా లాక్డౌన్ రామాయంపేట, మే 15 : లాక్డౌన్ నాల్గో రోజూ రామాయంపేటలో ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 6
మునిపల్లి, మే 14: పిడుగుపడి తండ్రీకొడులు మృతి చెందిన ఘటన మునిపల్లి మండలంలోని మొగ్దుంపల్లిలో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగ్దుంపల్లికి చెందిన కృష్ణ(36), కొడుకు ప�