రెండు పీహెచ్సీల్లో మొదటీ డోస్ 8252, రెండోడోస్ 1484 మందికి మొత్తం 9736 మందికి వ్యాక్సినేషన్ 594 కరోనా పాజిటివు కేసులు ప్రభుత్వ వైద్యురాలు ఎలిజబెత్రాణి రామాయంపేట, మే 3: రెండు రోజుల పాటు టీకాలు లేకపోవడంతో రామాయంప
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 3: మెదక్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న లాక్డౌన్ సోమవారానికి ఆరో రోజు చేరుకున్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అత్యవసర సేవలు మినహా మిగతా వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూసివేయడంతో రో
చౌటకూర్, మే 2 : ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అధికారులకు సూచించారు. ఆదివారం మండల కేంద్రమైన చౌటకూర్లో ఏర్పాటు చేసిన వరి ధ�
సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 1 : జిల్లా దవాఖానలో త్వరలో 20బెడ్ల వెంటిలేటర్ సౌకర్యం కొవిడ్ బాధితుల కోసం అందుబాటులోకి రానున్నట్లు జిల్లా కొవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ రాజుగౌడ్ తెలిపారు. శనివారం జిల్ల�
ఆక్సిజన్ నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలికొవిడ్ బాధితులకు ఇబ్బందులు కలుగనివ్వొద్దుఅవసరానికి సరిపడేలా ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచాలిసాధ్యమైనంతమేర ఆక్సిజన్ బెడ్లను పెంచాలిటెలీకాన్ఫరెన్స�
హుస్నాబాద్, ఏప్రిల్ 30 : హుస్నాబాద్ ఉమ్మడి మండలంలో ధాన్యం కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 27 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఇప్పటి వరకు 1
మద్దూరు, ఏప్రిల్ 30 : మండల కేంద్రంతో పాటు మండలంలోని లద్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మండల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని మద్దూరు, లద్నూర్ పీహెచ్సీల వై�
దివ్య ఔషధంగా కొబ్బరి నీళ్లువేసవిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలురోగ నిరోధక శక్తి పెరుగుదలకు దోహదంఆరోగ్యానికి ఎంతో మేలుప్రశాంత్నగర్, ఏప్రిల్ 29: వేసవితాపం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రజలు దాహర్తి తీర్చుకునే�
మద్దూరు మండలంలో కంటికి రెప్పలా మొక్కల సంరక్షణమండుటెండల్లో ట్యాంకర్ల ద్వారా ప్రతీ మొక్కకు నీరుఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్న మొక్కలుమద్దూరు, ఏప్రిల్ 29 : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ హర�
మెదక్ జిల్లాకు చేరిన రంజాన్ కానుకలు4వేల మందిని గుర్తించిన అధికారులుమెదక్ నియోజకవర్గానికి 2500, నర్సాపూర్ నియోజకవర్గానికి 1500 గిఫ్టులుమసీదు కమిటీలకు పంపిణీ బాధ్యతలుమెదక్, ఏప్రిల్ 28: పవిత్ర రంజాన్ మా�
నర్సాపూర్,ఏప్రిల్ 26: నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అశ్రిత్కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సి న్ వేసుకోవాలని సూచించార
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 26: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఈనెల 28 నుంచి మే 4 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం జిల్లా కే�