ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి కేసీఆర్
మాతాశిశుల ఆరోగ్యం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించి కాన్పుల సంఖ్యనూ పెంచింది. మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడ బిడ్డ జన్మిస్తే ర�
ఈ నెల 16న నాగర్కర్నూల్ జిల్లాలో 507 ఎంసీహెచ్ కిట్లు అందుబాటులో ఉన్నట్టు టీఎస్ఎంఎస్ఐడీసీ తెలిపింది. ‘పేరు మార్పు సరే.. కిట్ల సరఫరా ఏది?’ అనే శీర్షికతో ఈ నెల 16న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై సంస్థ �
గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషన్ కిట్లను, ఎంసీహెచ్ కిట్లను సమయానికి అందజేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌల