నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇటీవల ప్రారంభించిన పోర్టల్లో వైద్యుల నమోదు ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులైన ఎంబీబీఎస్ వైద్యులందరూ ఇందులో తప్పనిసరిగా నమోదు చేసుక�
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికే పల్లె దవాఖాన లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. మం గళవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో పల్లె దవాఖాన, మనఊరు- మనబడికి �
పల్లె దవాఖానలకు ఎంబీబీఎస్, బీఏఎంఎస్ డాక్టర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హెల్త్ సబ్ సెంటర్లలో ఆరోగ్య సేవలు మెరుగుపర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నది.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు చేరువయ్యాయి. బస్తీ దవాఖానల మాదిరిగానే జిల్లాలో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తూ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాకు 114 దవాఖానలు మంజూరయ్యాయి.