‘ఉమ్మడి పాలనలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ఓ మురికి కూపం.. మానవ వ్యర్థాలు, బయో వ్యర్థాలతో కంపు కొట్టేది.. పేరుకే ఆసుపత్రిలో 250 బెడ్లు.. కానీ అవి రోగులకు సరిపోయేవి కాదు.. ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురిని పడుకోబెట్టి
మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి నోరు అదుపులో పెట్టుకోవాలని, మంత్రి పువ్వాడ అజయ్కుమార్పై అనుచితంగా మాట్లాడితే సహించబోమని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ హెచ్చరించారు. చీమలపాడు ఘటనపై శవ రాజకీయాలు తగవ�
ఖమ్మం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో ఖమ్మం తెలంగాణలోని అన్ని ప�
బీజేపీ నాయకుల్లారా.. ఖబడ్డార్.. ఇక్కడ మీ పాచికలు పారవు.. ఇది కేసీఆర్ అడ్డా అంటూ ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ మండిపడ్డారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన తీరును నిరసిస్తూ నాయకులు, ప�