సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన నుంచి బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు ఓ నవజాత ఆడ శిశువును ఎత్తుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దూదిగొండకు చెందిన నసీమా నాలుగో కాన్పు కోసం మంగళవారం రాత్రి సంగారెడ్డ�
అమ్మా.. నేను పుట్టగానే సంతోషిస్తావని అనుకున్నా.. పేగు బంధం తెంచగానే ఎవరో నన్ను లాక్కెళ్తుంటే నువ్వెలా భరించావమ్మా.. నన్ను ఊపిరాడకుండా గుడ్డలో చుడుతుంటే ఎలా ఊరుకున్నావమ్మా.. నీ పొత్తిళ్లలో కేరింతలు కొట్టా�
మంచిర్యాల పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. కేసీఆర్ సర్కారు ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్లు నిర్మించాలని తలపెట్టి నిధులను సైతం మంజూరు చేసింద�