ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యంలో రైస్మిల్లుల యజమానులు భారీగా అవినీతికి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యాన్ని ప్రైవేట్కు అమ్ముకున్నట్టు తేలింది.
దేశంలో నీట్ 2024 పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్వీ ఓయూ నాయకుడు నాగేందర్ కోదాటి ఆరోపించారు. కేంద్రప్రభుత్వం, ఎన్టీఏలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.
వైద్యారోగ్యశాఖలో డీహెచ్ రవీందర్నాయక్ అండదండలతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుగులోత్ రాజేశ్నాయక్ ఆరోపించారు. డీహెచ్తో కొందరు డీఎంహెచ్వోలు కుమ్మకై �
ప్రధాని మోదీ తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రం లో అవినీతి బాగా పెరిగిపోయింద ని, అయినా పట్టించుకునేవారే కరువయ్యారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరంకుశ ధోరణితో ప్రజా, రైతు, కార్