డీఐజీ రంగనాధ్ | ప్రభుత్వం లాక్ డౌన్ సడలించిన క్రమంలో జిల్లాలో చాలా మంది మాస్కులు దరించడం లేదని, మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదని డీఐజీ ఏవీ రంగనాధ్ హెచ్చరించారు.
డీజీపీ| మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనివారిపై కేసులు నమోదుచేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల�
మాస్క్| బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరనే నిబంధనను కూడా నేటి నుంచి ఎత్తివేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రధాని జీన్ కేస్టెక్స్ ప్రకటించారు. కేసుల్లో తగ్గుదల కనిపిస్తుండటంతో ముందుగా న�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీసు ఇవాళ కరోనా నియంత్రణ మార్గదర్శకాలను జారీ చేసింది. మహమ్మారి కోవిడ్ను రూపుమాపేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త�
శ్రీశైలం : ఈ కరోనా కాలంలో మాస్కు ఒక్కటే మనకు రక్ష అని శ్రీశ్రీ తత్వ వేదసాత్వ మార్ట్ శ్రీశైలం మేనేజర్ ప్రవీణ్శర్మ అన్నారు. కొవిడ్ బారి నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా అవగా
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి ఐక్యరాజ్య సమితి యొక్క వివిధ ఏజెన్సీలు 10,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 10 మిలియన్ల మాస్కులను భారతదేశానికి పంపింది
న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ కోసం భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రైల్వే పరిసర ప్రాంతాల్లో మాస్క్ లేకుండా తిరిగేవారిపై రూ.500 జరిమానా విధించనున్నది. రైల్వే చట్టం ప్రకారం ఈ శిక్ష ఉంట
వరంగల్ అర్బన్ : కాకతీయ యూనివర్సిటీ భద్రతా సిబ్బంది వరంగల్ వాసవీ క్లబ్ మాస్కులు, శానిటైజర్లు అందజేసింది. సిబ్బందికి 45 రోజులకు సరిపడే విధంగా రూ. 20 వేల విలువైన వస్తువులను విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా వర�
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై మీ స్పందన తెలపాలం
అవగాహన లేకుండా వాడటం అంత సేఫ్ కాదు ఏ మాస్క్ ఏ సమయంలో వాడాలో తెలుసుకోండి డబ్ల్యూహెచ్వో ట్వీట్ హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి పుట్టుకొచ్చిన నాటినుంచి మాస్క్ లేకుండా బయటకు వెళ్�
దేశంలో మరోసారి కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మాస్క్లు తప్పనిసరి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు మాస్క్లు కచ్చితంగా ధరించాలంటూ చేస్తున్న వినూత్న ప్రచారం ఆకట్టుక
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించా