ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి ఉత్సవాలను ఘనం గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక వసతులతో హోల్సేల్ చేపల మారెట్ను నిర్మించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
రాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీ గురుకులాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి గురువారం హైదరాబాద్ మాసబ్�
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: మంత్రి సత్యవతి హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరడం ప్రభుత్వం విద్యావ్యవస్థకు ఇస్తున్న ప్రాధాన్యాని�